Wednesday, May 14, 2014

ఎన్నికల ఫలితాలపై ప్రజాశక్తి దిన పత్రిక అంచనా

(తెలంగాణా లో వోటింగుకు ముందు ఏప్రిల్ 25,26 తేదీలలో జరిపిన సర్వే మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 30 ఏప్రిల్ న ఎగ్జిట్ పోల్ సర్వే ఆధారముగా ప్రకటించినది)

తెలంగాణా లోని 119 అసెంబ్లీ మరియు 17 పార్లమెంటు స్థానాల పరిధిలో ఏప్రిల్ 25,26 తేదీలలో ఎన్నికలకు ముందు ప్రజాశక్తి ఐ ఎన్ ఎన్ కలిసి 33236 మంది ఓటర్లతో శాంపిల్ సర్వే నిర్వహించింది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 175 నియోజక వర్గాలలోనూ ప్రతి నియోజక వర్గానికి మూడు మండలాల చొప్పున పోలింగ్ బూత్ నుంచి రాగానే బ్యాలట్  ఇచ్చి ఓట్లు వేయించింది. ఈ సర్వేల ఆధారముగా ప్రజాశక్తి అంచనాలు ఈ క్రింది విధముగా వున్నాయి:

తెలంగాణ
శాసన సభ-- టి ఆర్ ఎస్ కు 60-70; కాంగ్రెస్ కు 21-30; టిడిపి 4-10; బి జె పి 2-5; వై సి పి 3-4; సి పి ఏం 2-3; ఏం ఐ ఏం 5-8; పోటా  పోటీ 19;

లోక్ సభ—టి ఆర్ ఎస్ 6, కాంగ్రెస్ 2, వై సి పి 1, బి జె పి 1, పోటాపోటి 7

ఆంధ్ర ప్రదేశ్

శాసన సభ – వైసీపీ 89; టిడిపి 82; కాంగ్రెస్ 0; జై సమైక్యాంధ్ర-1; ఇతరులు 2;

లోక్ సభ—వైసీపీ 14; టి డి పి 10; కాంగ్రెస్ 0; జై సమైక్యాంధ్ర 0; బి జె పి 1;

ఈ అంచనాలు  ఎంత వరకు నిజమవుతాయో  16 న తెలుసుకుందాం.






No comments:

Post a Comment