Tuesday, February 18, 2014

తెలుగు ప్రజల చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం ముగిసింది.

తెలుగు  ప్రజల  చరిత్రలో  ఒక  ముఖ్య  అధ్యాయం ముగిసింది. తెలుగు  ప్రజలు  ఐక్య  జాతిగా  అభివృద్ధి  అయ్యే  అవకాశం పాలక  వర్గాల  వైఫల్యాల  వలన అంతమైంది. రెండు  రాష్ట్రాల్లోనూ    ప్రపంచ  బ్యాంకు  ఆదేశాలే అమలవుతాయి. సామాన్య ప్రజల  సమస్యలు  పరిష్కారం  కావు. సిపి ఎం  రెండు  రాష్ట్రాల్లోనూ  ప్రజల ప్రయోజనాల  కోసం  పోరాడుతుంది. రెండు  రాష్ట్రాల  సమగ్ర  అభివృద్ధి కోసం పోరాడుతుంది. పాలక వర్గాలు సృష్టించిన  అపోహలను  అధిగమించి  ప్రజల  మధ్య  సామరస్య  వాతావరణాన్ని  పెంపొందించేందుకు కృషి  చేస్తుంది  ...సి పి ఎం  రాష్ట్ర  కార్యదర్శి   బి. వి. రాఘవులు  ప్రకటన  

Sent from http://bit.ly/f02wSy

No comments:

Post a Comment